Monday, 11 October 2021

బెంగళూరులో కుంభవృష్టి: విమానాశ్రయంలో పోటెత్తిన వరద: ట్రాక్టర్లపై ప్రయాణికులు

బెంగళూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. కర్ణాటకపై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు స్థాయి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీని తీవ్రత మరింత ఉధృతమైంది. బెంగళూరు సహా పొరుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి- ఉద్యాననగరిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం ఆరంభమైన వర్షం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YCfySz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour