బెంగళూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. కర్ణాటకపై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు స్థాయి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీని తీవ్రత మరింత ఉధృతమైంది. బెంగళూరు సహా పొరుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి- ఉద్యాననగరిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం ఆరంభమైన వర్షం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YCfySz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment