Monday, 11 October 2021

TTD: బూందీపోటు ప్రారంభించిన సీఎం జగన్, రోజూ 6 లక్షల లడ్డూలు, నిన్న వైఎస్ఆర్, నేడు జగన్ !

తిరుమల/ తిరుపతి: తిరుమలలో శ్రీవారి లడ్డూప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్‌ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును మంగ‌ళ‌వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. కొత్త బూందీపోటులో రోజుకు 6 లక్షల లడ్డూలు తయారు చెయ్యడానికి అవకాశం ఉంది. 2008లో ఇండియా సిమెంట్స్ ఎండి, టీటీడీ బోర్డు స‌భ్యుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lwYw1j
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour