Thursday, 7 October 2021

డ్రగ్స్ ఆరోపణలపై ఎమ్మెల్యే ద్వారంపూడి వార్నింగ్; ఇదే నా చివరి సమాధానం: నేనేం గాంధీజీని కాదు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం చిలికి గాలివానగా మారుతోంది. అధికార ప్రతిపక్ష నేతలు ఏపీలో రచ్చగా మారిన డ్రగ్స్ వ్యవహారంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీలో ఇటీవల పట్టుబడిన, గుజరాత్ ముంద్రా పోర్ట్ లో దొరికిన డ్రగ్స్ వెనుక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ajvJXA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour