Thursday, 7 October 2021

ఏపీలో డ్రగ్స్ దుమారం : టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు కాకినాడ పోలీసుల నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం పెద్ద దుమారంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇక తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oIRzME
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour