ఏపీలో ప్రభుత్వ పనులు అనగానే ముందుకొచ్చే కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు. ప్రభుత్వం పైన నిరసనలకు దిగారు. రోడ్ల పైకి వస్తున్నారుద. ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినా ముందుకు రాని కాంట్రాక్టర్లు నిరసన ల పేరుతో రోడ్ల పైకి వస్తున్నారు. ఏపీలో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన ఉండటం లేదు. బకాయిలు చెల్లిస్తేనే తాము కొత్త పనులకు టెండర్లు వేస్తామంటూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fq2Hnn
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment