Thursday, 7 October 2021

కాంట్రాక్టర్లు అంతా ఒక్కటై... జగన్ ప్రభుత్వంపై ఉద్యమం : బిల్లుల బకాయిలు రూ 80 వేల కోట్లు..!!

ఏపీలో ప్రభుత్వ పనులు అనగానే ముందుకొచ్చే కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు. ప్రభుత్వం పైన నిరసనలకు దిగారు. రోడ్ల పైకి వస్తున్నారుద. ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినా ముందుకు రాని కాంట్రాక్టర్లు నిరసన ల పేరుతో రోడ్ల పైకి వస్తున్నారు. ఏపీలో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన ఉండటం లేదు. బకాయిలు చెల్లిస్తేనే తాము కొత్త పనులకు టెండర్లు వేస్తామంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fq2Hnn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour