Thursday, 7 October 2021

టీటీడీ బోర్డును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా? రాజకీయ నేతల అడ్డాగా టీటీడీ ఎప్పుడు మారింది?

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) వివాదాలు రాష్ట్రాన్ని కుదిపేయడం, వేంకటేశ్వర స్వామి భక్తులను నొప్పించడం కొత్త కాదు. లడ్డూల విక్రయాలలోనో, టీటీడీ సరకుల కొనుగోళ్లలోనో, పూజ, దర్శనాల టికెట్ల బ్లాక్ మార్కెట్ అమ్మాకాల విషయంలోనో వివాదాలు వినబడుతూనే ఉంటాయి. కాకపోతే వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఈ వివాదాలు జోరు పెరిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3akmHJG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour