Monday, 18 October 2021

జూ ఎన్టీఆర్ తో చంద్రబాబు మంతనాలు..!! ఆ రెస్సాన్స్ తో షాక్ - అటు పవన్ కళ్యాణ్ సైతం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి..వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఊహించని పరాజయం పాలైన టీడీపీని..ఏపీలో తిరిగి నిలబెట్టుకొనేందుకు ఏ అవకాశాన్ని వీడకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. జగన్ రెండున్నారేళ్ల పాలన పైన వ్యతిరేకత మొదలైందనే భావన టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Z1yB8Y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour