Monday, 18 October 2021

పోలవరంపై మరో లిఫ్ట్-ప్రాజెక్టు పూర్తవుతున్న వేళ మరో ఎత్తిపోతల-కొత్త అనుమానాలు-కాసుల కక్కుర్తేనా ?

ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుండగానే.. మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. అదీ హడావిడిగా 9 నెలల్లోనే ఈ లిఫ్ట్ ను పూర్తి చేసి జాతికి అంకితం చేసేశారు. దీన్ని నిర్మించిన కాంట్రాక్టర్ కు స్పీడ్ గా పని పూర్తి చేసి ఇచ్చినందుకు బోనస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G9JXsS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour