Saturday, 23 October 2021

టీడీపీ కార్యాలయానికి పోలీసుల నోటీసులు - పది మంది గుర్తింపు..అరెస్ట్ : రంగంలోకి స్పెషల్ టీంలు..!!

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైసీపీ అభిమానులు టీడీపీ కార్యాలయం పైన దాడి చేసారు. అక్కడ ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేసారు. దీని పైన టీడీపీ పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీనికి నిరసనగా 36 గంటల దీక్ష చేసారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jwawPf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour