Tuesday, 19 October 2021

వైఎస్ షర్మిల పాదయాత్ర కోసం సమన్వయ కమిటీల ఏర్పాటు: జంబో లిస్ట్ ఇదే

హైదరాబాద్: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల.. మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ప్రజా ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి బుధవారం ఈ ప్రజా ప్రస్థానం ప్రారంభం కానుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FYscfS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour