Monday, 18 October 2021

భారత్ లో 8 నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు; 13,058 తాజా కేసులు, 164 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 13,058 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత ఎనిమిది నెలలుగా అత్యల్ప రోజువారీ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కరోనా మహమ్మారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DWQqWe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour