Tuesday, 19 October 2021

ఈసారి చైనా ముప్పు అరుణాచల్ ప్రదేశ్ నుంచే-డ్రాగన్ కు అడ్డుకట్టకు భారత్ దీటైన ప్లాన్

భారత్-చైనా మధ్య గతేడాది తూర్పులడఖ్ లో ప్రారంభమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో ఇరుదేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినా అవి పూర్తి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో అక్కడక్కడా బలగాల ఉపసంహరణలు మినహా మరే పురోగతి లేదు. అలాంటి సమయంలో చైనా ఫోకస్ అకస్మాత్తుగా టిబెట్ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ పై మళ్లింది ఇఫ్పటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3na8CVc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour