Thursday, 7 October 2021

రుణం కోసం గవర్నర్ పేరు వాడతారా : ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం : కేంద్రం సైతం మానిటైజ్ చేస్తుందంటూ..!!

ఏపీ రాష్ట్రాభివృద్ధి ద్వారా రుణం పొందేందుకు ప్రభుత్వం చేసుకొనే ఒప్పందాల్లో గవర్నర్ పేరు ప్రస్తావన పైన హైకోర్టు ఆక్షేపించింది. బ్యాంకులకు తీసుకున్న రుణాలు తిరిగి సకాలంలో చెల్లించకపోతే ఆయా బ్యాంకులు గవర్నర్ కు నోటీసులు ..కేసులు దాఖలు చేయటానికి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ పైన కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3An8ypK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour