బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రంలోనూ ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణాది రాష్ట్రాలపై పడుతోంది. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బంగాళాఖాతం,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YVY9Vu
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment