Tuesday, 19 October 2021

గంజాయి సాగు ఆపలేని పోలీసులు, నక్కా ఆనంద్ బాబుకు నోటీసులు ఇవ్వటానికి వచ్చారా? టీడీపీ ఎటాక్ !!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది. రాష్ట్రం గంజాయి దందాకు అడ్డాగా మారుతున్నా, డ్రగ్స్ స్మగ్లింగ్ కొనసాగుతున్నా, గంజాయి సాగును నివారించలేని, డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టలేని పోలీసులు ఇదేంటి అని ప్రశ్నిస్తున్న టిడిపి నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AUFA0I
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour