Tuesday, 19 October 2021

ఉగ్రవాదులు జవాన్లను చంపుతుంటే..పాకిస్తాన్‌తో టీ20 మ్యాచ్ కావాల్సొచ్చిందా: మోడీపై ఫైర్

హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్‌లో మాటువేసిన పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు.. జవాన్లు, అమాయక జనాలను కాల్చి చంపుతున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు.. కాశ్మీర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n5QtIg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour