Tuesday, 19 October 2021

జగన్ పై ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు-మైలేజ్ కే లక్షల పంపకాలు-5 లక్షల కోట్ల అప్పు

ఏపీలో వైసీపీ సర్కార్ చేస్తున్న రుణాలపై ఇప్పటికే టీడీపీ, బీజేపీతో పాటు జనసేన పార్టీ కూడా రచ్చ చేస్తోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలకు మంంచి అవకాశం దొరికింది. దీంతో విపక్షాలు నిత్యం ప్రభుత్వ రుణాల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో బీజీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BUG6Nz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour