Wednesday, 27 October 2021

నేటి కేబినెట్ లో కీలక నిర్ణయాల దిశగా : ఆ వెంటనే గవర్నర్ తో సీఎం జగన్ భేటీ -ఏం జరుగుతోంది..!!

రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా కొద్ది రోజులు గా ఏపీ ప్రభుత్వం..సినీ ఇండస్ట్రీలో చర్చకు కారణమైన సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందు కోసం చట్ట సవరణకు ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nzJ4Bo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour