Wednesday, 27 October 2021

టీమిండియా అభిమానులకు మరో బ్యాడ్‌ న్యూస్: కోహ్లీ స్థానాన్ని ఆక్రమించిన పాక్ ఓపెనర్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఇంకా బోణీ చేయలేదు. గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఈ ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. రెండు జట్లకూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఆడిన తొలి మ్యాచుల్లో పాకిస్తాన్‌ చేతిలోనే పరాజయాన్ని చవి చూశాయి. రెండో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31avlcH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour