Wednesday, 27 October 2021

మద్యం, నగదు పంపిణీ: హెచ్ఆర్సీకి ఫిర్యాదు

హుజురాబాద్ బై పోల్ ప్రచారం ముగిసింది. ఇక ప్రలోభాలే మిగిలింది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. డబ్బులు, మద్యం పంపిణీపై హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీమ్ హెచ్ఆర్సీ లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bj3B7i
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour