Tuesday, 5 October 2021

లఖింపూర్ ఖేరి హింసాకాండ; తన కొడుకు ఉన్నాడని రుజువు చేస్తే రాజీనామా చేస్తా : మంత్రి అజయ్ మిశ్రా

లఖింపూర్ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాకాండలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రమేయం గురించి ఒక్క ఆధారమైనా ఉంటే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు. లఖింపూర్ ఖేరి హింసాకాండకు అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారణమని రైతులు ఆందోళన చేయడంతో సోమవారం ఆశిష్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DiAeOJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour