Thursday, 7 October 2021

ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్-విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల నిలిపివేత : చెల్లించినవి వెనక్కు ఇస్తారా..!!

ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల వ్యవహారం ప్రభుత్వం పైన విమర్శలకు కారణమైంది. ఈ ఛార్జీల పేరుతో పెద్ద మొత్తంలో బిల్లులు వసూళ్లు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన విరుచుకుపడ్డాయి. ఇదే సమయంలో సామాన్యుల నుంచి ఈ ఛార్జీల విషయంలో అసహనం వ్యక్తం అయింది. అయితే, తాజాగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఈ విషయంలో కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WQZOun
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour