Tuesday, 19 October 2021

Huzurabad Bypoll: ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్: బాంబు పేల్చిన కేటీఆర్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను పలకరిస్తోన్నారు ఆయా పార్టీల నాయకులు. ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. దీనికితోడు- పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉప ఎన్నిక వాతావరణాన్ని మరింత హీటెక్కిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Z5OQSZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour