Friday, 1 October 2021

2023లో జగన్ ప్రభుత్వం ఖతం : జనసేనతో పొత్తు-చంద్రబాబుకు అభిమానం: టీడీపీ నేత సంచలనం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల పైన అప్పుడే పార్టీల నుంచి సందడి మొదలైంది. కొద్ది రోజుల క్రితం వరకు ప్రతిపక్ష నేత..టీడీపీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలు ఖాయమని...అందరూ సిద్దం కావాలని పార్టీ నేతలతో చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా పార్టీలోని ముఖ్యనేతలు కొత్త జోస్యాలు మొదలు పెట్టారు. 2023 నాటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F0mQQK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour