Friday, 1 October 2021

జగన్ సర్కార్ కు రైల్వేశాఖ షాక్-కొత్త పాజెక్టులకు ససేమిరా-పాత వాటికి రాష్ట్రవాటా విడుదలైతేనే...

ఏపీలో వైసీపీ సర్కార్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎన్నడూ లేనంత స్ధాయిలో అప్పులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అభివృద్ధి కుంటుపడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. అదే సమయంలో కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులకు తమ వాటాగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడంతో పలు ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయి. వీటి గురించి మాట్లాడకుండా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zYoVc8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour