Friday, 1 October 2021

టాటా సన్స్ చేతికి ఎయిరిండియా: వంద శాతం ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణ

నష్టాల్లో పయనిస్తున్న ప్రముఖ ఎయిరిండియా సంస్థ ఇక పై లాభాల బాట పట్టనుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుబంధంగా సాగిన ఎయిరిండియా విమానాయాన సంస్థను బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. ఇప్పటికే 43వేల కోట్ల నష్టాలతో ఎయిరిండియా నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని భావించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yhz6Mj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour