Friday, 22 October 2021

అంబానీ కంపెనీ ఫైల్‌పై సంతకం చేస్తే రూ 150 కోట్ల లంచం - ప్రధానికి చెప్పా : సత్యపాల్‌ సంచలనం...!!

జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్..ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు.ఈ విషయాన్ని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. ఆయన జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా పని చేసిన సమయంలో జరిగిన కీలక విషయాలను బహిరంగంగా చెప్పేసారు. తన జీవితంలో అవినీతితో ఎప్పుడూ రాజీ పడలేదని అటువంటి పరిస్థితే వస్తే పదవిని కూడా వదులుకునేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ecl4ej
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour