Friday, 22 October 2021

ఆట మొదలుపెట్టిన వారికే మైలేజ్-ఏపీలో 2019 సీన్ రిపీట్- పట్టాభి మైండ్ గేమ్ లో ఎవరెక్కడ ?

ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఓ నానుడి ఉంది. ఆట ఎవరు మొదలుపెడతారో వారే అందులో విజేతలుగా నిలుస్తారనేది ఆ నానుడి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. గతంలో చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ ప్రారంభించిన ఆట చివరికి ఆయన్ను అధికార పీఠంపై భారీ మెజారిటీతో కూర్చోబెట్టింది. ఇప్పుడు వైసీపీ హయాంలో చంద్రబాబు ఆడుతున్న ఆట ఆయన్ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GbyRDz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour