ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపాల్టీలతో పాటుగా ఖాళీ అయిన జెడ్పీటీసీ- ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నెల్లూరు కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3C9CyHo
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment