Friday, 15 October 2021

ఆర్కే ఈ నెల 14న మరణించారు - కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి : అంత్యక్రియలు పూర్తి -మావోయిస్టుల ప్రకటన..!!

మావోయిస్టు కీలక నేత అక్కిరాజ్ హరగోపాల్ (ఆర్కే) మృతిపై మావోయిస్టు పార్టీ అధికారికంగా స్పందించింది. ఆర్కే మరణాన్ని పార్టీ ధ్రువీకరించింది. ఈ నెల14వ తేదీ ఉదయం 6 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని పార్టీ ప్రకటనలో పేర్కొంది. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలైందని.. వెంటనే డయాలసిస్ ట్రీట్ మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3j4GNwi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour