విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన దసరా శరన్నవరాత్రులు ఇవాళ ముగిశాయి. చివర్లో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు శరన్నవరాత్రులకు ముగింపు పలికారు.య ఈ సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు దేవస్ధానం పాలకమండలి సభ్యులు కూడా పాల్గొన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగిన దసరా శరన్నవరాత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aDxY8f
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment