Friday, 15 October 2021

ముగిసిన బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు-పూర్ణాహుతి పూర్తి

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన దసరా శరన్నవరాత్రులు ఇవాళ ముగిశాయి. చివర్లో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు శరన్నవరాత్రులకు ముగింపు పలికారు.య ఈ సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు దేవస్ధానం పాలకమండలి సభ్యులు కూడా పాల్గొన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగిన దసరా శరన్నవరాత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aDxY8f
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour