Friday, 15 October 2021

ఓటీటీలు, డ్రగ్స్, బిట్ కాయిన్స్ తో జాతి వ్యతిరేక చర్యలు- ఆరెస్సెస్ ఛీఫ్ సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా తాజాగా చోటు చోసుకుంటున్న పరిణామాలపై ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన ఓటీటీలు, డ్రగ్స్ తో పాటు బిట్ కాయిన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసేలా ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DM5uFI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour