Saturday, 9 October 2021

లఖీమ్ పూర్ ఇష్యూ: ఆశీష్ మిశ్రా అరెస్ట్.. 12 గంటల విచారణ తర్వాత

లఖిమ్ పూర్ ఖేరి ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. బాధ్యుడైన ఆశీష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఆశీష్ మిశ్రాను విచారించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు లఖిమ్ పూర్‌లో ఉదయం నుంచి ఎంక్వైరీ చేశారు. 12 గంటల తర్వాత అరెస్ట్ చేశామని ప్రకటించారు. విచారణకు సహకరించకపోవడంతో.. అదుపులోకి తీసుకున్నామని వివరించారు. తమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mH8Jr4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour