Saturday, 9 October 2021

లఖీమ్ పూర్ ఇష్యూ: రైల్ రోకో, మహా పంచాయతీ.. క్యాండిల్ ర్యాలీ.. నిరసనలు

లఖిమ్‌పూర్ ఘటనతో రైతు సంఘాలు/ నేతలు రగిలిపోతున్నారు. 8 మంది చావుకు కారణమయిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నెల 18వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తామని చెబుతున్నారు. 26వ తేదీన మహా పంచాయతీ నిర్వహిస్తామని తెలిపారు. అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అతని కుమారుడు ఆశీష్‌ను అరెస్ట్ చేయాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WYdAvt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour