లఖిమ్పూర్ ఘటనతో రైతు సంఘాలు/ నేతలు రగిలిపోతున్నారు. 8 మంది చావుకు కారణమయిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నెల 18వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తామని చెబుతున్నారు. 26వ తేదీన మహా పంచాయతీ నిర్వహిస్తామని తెలిపారు. అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అతని కుమారుడు ఆశీష్ను అరెస్ట్ చేయాలని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WYdAvt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment