న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందనడానికి మరో ఉదాహరణగా చెప్పుకొనే కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రస్థాయిలో బీజేపీ నాయకులు- అధికార వైఎస్ఆర్సీపీతో నిత్య పోరాటం చేస్తోన్నప్పటికీ- హస్తిన స్థాయిలో మాత్రం మెతక వైఖరినే కనపరుస్తోంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలు వైసీపీ పట్ల పెద్దగా ఘర్షణ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mBkTlz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment