Monday, 11 October 2021

షహిద్ కిసాన్ దివస్‌గా అక్టోబర్ 12: లఖింపూర్ ఖేరికి ప్రియాంక గాంధీ..రైతు నేతలు

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్ర కారు కింద పడి దుర్మరణం పాలైన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి విమానంలో ఈ ఉదయం లక్నో విమానాశ్రయానికి చేరుకున్న ఆమె..రోడ్డు మార్గంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jcOelx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour