Tuesday, 12 October 2021

దేశంలో 18 చోట్ల ఎన్ఐఏ దాడులు; ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసు, జమ్మూ కాశ్మీర్ పౌరుల హత్యల కేసులపై ఫోకస్!!

రెండు అత్యున్నత కేసుల దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్ము & కశ్మీర్, ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్ లోని 21 ప్రదేశాలలో దాడులను నిర్వహిస్తోంది. ఒకపక్క సాధారణ పౌరులను హత మారుస్తున్న ఉగ్రదాడులపై ఫోకస్ చేస్తున్న ఎన్ఐఏ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న అండర్ గ్రౌండ్ వర్కర్స్ పై దృష్టి సారిస్తుంది. మరోవైపు మన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FC5f1S
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour