Monday, 11 October 2021

భారత్ కు బిగ్ రిలీఫ్ .. 15 వేలకు దిగువన కరోనా కొత్త కేసులు, 181మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల్లో భారతదేశంలో 14,313 కొత్త కేసులు నమోదయ్యాయి. 215 రోజులలో ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో 181 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 11 లక్షలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v14hHu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour