Thursday, 2 September 2021

Prashant Kishor.. ఇక వాటన్నింటికీ దూరం: ఆ పుకార్లకు చెక్

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న ప్రతీసారీ విస్తృతంగా వినిపించే పేరు.. ప్రశాంత్ కిషోర్. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పని చేసిన తరువాత.. ఈ పేరుకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. ఇక ప్రశాంత్ కిషోర్ తిరుగులేని రాజకీయ వ్యూహకర్తగా ఎదిగారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l6P7MD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour