Thursday, 2 September 2021

ఇళ్లలోనే వినాయక చవితి ఉత్సవాలు: ఏపీ ప్రభుత్వం నిర్ణయం: రాజకీయ వివాదం అవుతుందా..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పైన ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో వినాయక చవితి నిర్వహణ పైన ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే నిర్వహించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపులు చేపట్టవద్దని సూచించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DKVIEI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour