ఉత్తరప్రదేశ్ను గత కొద్దిరోజులుగా అంతుచిక్కని విష జ్వరాలు వణికిస్తున్నాయి. అసలే కరోనా వెంటాడుతున్న కాలం... దానికి తోడు ప్రాణాంతక విష జ్వరాలతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ విష జ్వరాలతో ఇప్పటికే రాష్ట్రంలో పదుల సంఖ్యలో చిన్నారులు,యువతీ యువకులు మృతి చెందారు. గడిచిన కొద్దిరోజుల్లో ఒక్క లక్నోలోనే దాదాపు 400 మంది విష జ్వరాలతో ఆస్పత్రుల్లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gYdsmg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment