Thursday, 2 September 2021

ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు-అంతకంతకూ పెరుగుతున్న విష జ్వరాలు-వైద్యులు ఏమంటున్నారు...

ఉత్తరప్రదేశ్‌ను గత కొద్దిరోజులుగా అంతుచిక్కని విష జ్వరాలు వణికిస్తున్నాయి. అసలే కరోనా వెంటాడుతున్న కాలం... దానికి తోడు ప్రాణాంతక విష జ్వరాలతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ విష జ్వరాలతో ఇప్పటికే రాష్ట్రంలో పదుల సంఖ్యలో చిన్నారులు,యువతీ యువకులు మృతి చెందారు. గడిచిన కొద్దిరోజుల్లో ఒక్క లక్నోలోనే దాదాపు 400 మంది విష జ్వరాలతో ఆస్పత్రుల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gYdsmg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour