Thursday, 30 September 2021

Huzurabad: బీఫారమ్,రూ.28లక్షలు చెక్కు-గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అందించిన సీఎం కేసీఆర్

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బరిలో దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ గురువారం(సెప్టెంబర్ 30) బీ-ఫారమ్ అంద‌జేశారు. అలాగే ఉప ఎన్నిక‌లో ప్ర‌చార ఖర్చుల నిమిత్తం చెక్కు ద్వారా రూ. 28 లక్షలు అందజేశారు. ఉపఎన్నికలో తప్పక విజయం సాధిస్తావని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మంత్రులు హ‌రీశ్‌రావు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y6TsIb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour