Thursday, 30 September 2021

అది నన్ను బాధించింది... కపిల్ సిబల్ ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసనపై చిదంబరం...

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రక్షాళన,నాయకత్వ మార్పును కోరుతూ జీ-23 సీనియర్లు గతేడాది పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి జీ 23 నేతలకు పార్టీ అధిష్ఠానానికి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. సీనియర్లు చేసిన ప్రతిపాదనలకు అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా.... పలువురు నేతలు,కార్యకర్తల నుంచి మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F4jpsh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour