Thursday, 30 September 2021

Work From Home Town : ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ పైలట్ ప్రాజెక్టు...

ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ వెసులుబాటు కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వర్క్ ఫ్రమ్ హౌమ్ టౌన్ పైలట్ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలపై మొదట అధ్యయనం చేసి వాటిని పరిష్కరించాలని దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kROFTj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour