ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ జల వివాదాలను మరింత పెంచుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టడంతో మొదలైన జల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. గతంలోనూ నదీజలాల వాటాల పంపకాల్లో వివాదాలు ఉన్నప్పటికీ ఇంతగా రచ్చ జరగలేదు. కానీ ప్రస్తుతం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZmobkD
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment