Tuesday, 21 September 2021

కుప్పంపై టీడీపీ స్కానింగ్: చంద్రబాబు కొత్త సీటు వెదుక్కోక తప్పదా?: వైసీపీ కాన్ఫిడెంట్‌కు కారణాలివే

చిత్తూరు: రాష్ట్రంలో ఇటీవల వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్రమంగా బలహీన పడుతోందనే సందేశాన్ని పంపించిదనడానికి వెనుకాడని పరిస్థితిని కల్పించినట్టయింది. సార్వత్రిక ఎన్నికల తరువాత ఎదుర్కొన్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సహా అన్నింట్లోనూ పరాజయ పరాభావాన్ని ఎదుర్కొంది టీడీపీ. ఏ ఒక్క

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kwnsWk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour