ఏపీలో ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ స్ధలాలను లీజు ప్రాతిపదికన వ్యాపారవేత్తలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో లీజులపై చర్చలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్న ఆర్టీసీని బయటపడేయాలన్నా, ప్రభుత్వానికి ఆర్ధికంగా వెసులుబాటు రావాలన్నా ఇది తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆర్టీసీ ఖాళీ స్ధలాలు ఇక క్రమంగా మాయం కానున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CAP3Mc
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment