Tuesday, 14 September 2021

రఘురామపై హైకోర్టు ఫైర్ -సీబీఐ కోర్టు తీర్పులపై అనుమానాలు- సాక్షి, సాయిరెడ్డి ఉదంతాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన కేసుల్లో సీబీఐ కోర్టు ఇవాళ కీలక తీర్పులు వెలువరించబోతోంది. అయితే ఈ తీర్పుల్ని అడ్డుకోవాలని కోరుతూ పిటిషనర్ అయిన రఘురామకృష్ణంరాజు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రఘురామకృష్ణంరాజు అభ్యంతరాలు విన్న హైకోర్టు... ఆయనపై తీవ్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ka4N24
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour