Tuesday, 14 September 2021

చిత్తూరులో మరో కామాంధుడి రాక్షస క్రీడ : ఇద్దరు బాలికలను మిద్దెపైకి తీసుకెళ్ళి ఆపై ..

దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా ఏదో ఒక సంఘటన సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. కాపాడాల్సిన కన్న తండ్రులు కూడా కామాంధులుగా కన్నబిడ్డల జీవితాలను చిద్రం చేస్తున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిన్నారులను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తి మీద సాములాగా తయారయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EbGkS2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour