Tuesday, 14 September 2021

#JusticeForChaithra: మరో దిశ: ఎన్‌కౌంటర్ కోసం డిమాండ్: పరామర్శించనున్న వైఎస్ షర్మిల

హైదరాబాద్: హైదరాబాద్‌లోసి సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటు చేసుకున్న ఆరేళ్ల చిన్నారి ఛైత్ర అత్యాచారం.. హత్య ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటన పట్ల యావత్ దేశం స్పందిస్తోంది. #JusticeForChaithra హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లు ఛైత్ర హత్యోదంతంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CrITOr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour